32 సీవేజ్ పంపింగ్ స్టేషన్ల పనులు పూర్తి చేసిన వర్క్స్ మినిస్ట్రీ
- May 21, 2022
మనామా: వర్క్స్ మినిస్ట్రీ, 32 సీవేజ్ పంపింగ్ స్టేషన్లకు సంబంధించి రీవాంప్ (నిర్వహణ) పనులు పూర్తి చేసింది. పబ్లిక్ హెల్త్ మరింత మెరుగుపరిచేందుకోసం హై క్వాలిటీ సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ శానిటేషన్ ఫాతి అబ్దుల్లా అల్ ఫరీరా మాట్లాడుతూ, 32 మెయిన్ మరియు సబ్సిడరీ పంపింగ్ స్టేషన్ల రిహాబిలిటేషన్ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ముహరాక్లో మూడు, క్యాపిటల్ గవర్నరేటులో 19, నార్తరన్ గవర్నరేటులో ఏడు, సదరన్ గవర్నరేటులో మూడు స్టేషన్లున్నాయి. ఎవాక్యుకేషన్ మరియు బిల్డింగ్ కోసం 759,801 బహ్రెయినీ దినార్లతో కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన DGCA..
- అమెరికా వీసాలకు ‘ట్రంప్’ బ్రేక్
- ఇంద్రకీలాద్రి వసంతోత్సవాలకు పోటెత్తిన భక్తులు
- తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త హైవే
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!









