32 సీవేజ్ పంపింగ్ స్టేషన్ల పనులు పూర్తి చేసిన వర్క్స్ మినిస్ట్రీ
- May 21, 2022
మనామా: వర్క్స్ మినిస్ట్రీ, 32 సీవేజ్ పంపింగ్ స్టేషన్లకు సంబంధించి రీవాంప్ (నిర్వహణ) పనులు పూర్తి చేసింది. పబ్లిక్ హెల్త్ మరింత మెరుగుపరిచేందుకోసం హై క్వాలిటీ సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ శానిటేషన్ ఫాతి అబ్దుల్లా అల్ ఫరీరా మాట్లాడుతూ, 32 మెయిన్ మరియు సబ్సిడరీ పంపింగ్ స్టేషన్ల రిహాబిలిటేషన్ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ముహరాక్లో మూడు, క్యాపిటల్ గవర్నరేటులో 19, నార్తరన్ గవర్నరేటులో ఏడు, సదరన్ గవర్నరేటులో మూడు స్టేషన్లున్నాయి. ఎవాక్యుకేషన్ మరియు బిల్డింగ్ కోసం 759,801 బహ్రెయినీ దినార్లతో కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!







