32 సీవేజ్ పంపింగ్ స్టేషన్ల పనులు పూర్తి చేసిన వర్క్స్ మినిస్ట్రీ
- May 21, 2022
మనామా: వర్క్స్ మినిస్ట్రీ, 32 సీవేజ్ పంపింగ్ స్టేషన్లకు సంబంధించి రీవాంప్ (నిర్వహణ) పనులు పూర్తి చేసింది. పబ్లిక్ హెల్త్ మరింత మెరుగుపరిచేందుకోసం హై క్వాలిటీ సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ శానిటేషన్ ఫాతి అబ్దుల్లా అల్ ఫరీరా మాట్లాడుతూ, 32 మెయిన్ మరియు సబ్సిడరీ పంపింగ్ స్టేషన్ల రిహాబిలిటేషన్ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ముహరాక్లో మూడు, క్యాపిటల్ గవర్నరేటులో 19, నార్తరన్ గవర్నరేటులో ఏడు, సదరన్ గవర్నరేటులో మూడు స్టేషన్లున్నాయి. ఎవాక్యుకేషన్ మరియు బిల్డింగ్ కోసం 759,801 బహ్రెయినీ దినార్లతో కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







