భారత్ నుంచి తెచ్చుకున్న వాటి వివరాల్ని ప్రకటించిన నేషనల్ మ్యూజియం
- May 21, 2022
మస్కట్: నేషనల్ మ్యూజియం, భారతదేశం నుంచి తీసుకొచ్చిన వాటి వివరాల్ని ప్రకటించింది. హిస్టరీ ఆఫ్ ది సీజర్స్ అనే బుక్లో పూర్తి వివరాల్ని పొందుపరిచారు. ఒమన్ మరియు జంజిబార్ హిస్టరీ, భారత సంస్థానాల గురించిన డాక్యుమెంట్ వీటిల్లో వున్నాయి. బ్రిటిష్ కళాకారుడు థామస్ డేనియల్ 1229ఉ1814లో వేసిన అల్ మిరాని క్యాజిల్ పెయింటింగ్ని మస్కట్లో ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!
- సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ మద్దతుగా ఉంటుంది: మాక్రాన్
- JEE మెయిన్ సెషన్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
- సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన DGCA..
- అమెరికా వీసాలకు ‘ట్రంప్’ బ్రేక్
- ఇంద్రకీలాద్రి వసంతోత్సవాలకు పోటెత్తిన భక్తులు









