భారత్ నుంచి తెచ్చుకున్న వాటి వివరాల్ని ప్రకటించిన నేషనల్ మ్యూజియం
- May 21, 2022
మస్కట్: నేషనల్ మ్యూజియం, భారతదేశం నుంచి తీసుకొచ్చిన వాటి వివరాల్ని ప్రకటించింది. హిస్టరీ ఆఫ్ ది సీజర్స్ అనే బుక్లో పూర్తి వివరాల్ని పొందుపరిచారు. ఒమన్ మరియు జంజిబార్ హిస్టరీ, భారత సంస్థానాల గురించిన డాక్యుమెంట్ వీటిల్లో వున్నాయి. బ్రిటిష్ కళాకారుడు థామస్ డేనియల్ 1229ఉ1814లో వేసిన అల్ మిరాని క్యాజిల్ పెయింటింగ్ని మస్కట్లో ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







