యూఏఈలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి
- May 30, 2022
యూఏఈ: పెరుగుతున్న ఇంధన ధరలతో యూఏఈ నివాసితులు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల (EVల) పట్ల మొగ్గు చూపుతున్నారు. ఆడి అబుదాబి నిర్వహించిన సర్వే ప్రకారం..దాదాపు 52 శాతం నివాసితులు ఈవీ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. చమురు ధరలు బ్యారెల్కు $100 కు మించి పెరగడంతో యుఏఈలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పెట్రోల్ ధరలు క్రమంగా పెరగడం కూడా దీనిక ఒక కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నివాసితులు ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో మరిన్ని ఈవీ మోడల్స్ కోసం తాము వేచి ఉన్నట్లు దాదాపు 25% మంది పేర్కొన్నారు. 14% మంది తాము ఇటీవలే పెట్రోల్ కారును కొనుగోలు చేశామని, అయితే దానికి బదులుగా హైబ్రిడ్/ఈవీని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







