అబుధాబి: రేపటి నుంచి ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్పై నిషేధం
- May 31, 2022
యూఏఈ: ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ అబుధాబి (ఇఎడి), ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించింది.రేపటి నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.అయితే, కొన్ని బ్యాగులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు వుంది.ఫార్మసీలలో మందులు తీసుకెళ్ళందుకు వినియోగించేవి, కూరగాయలు, మీట్, ఫిష్, చికెన్, గ్రెయిన్స్ మరియు బ్రెడ్ కోసం వినియోగించేవి, పెద్ద షాపింగ్ బ్యాగ్స్ (ఫ్యాషన్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసం) వేస్ట్ ప్యాకెట్లు, పోస్టల్ పార్సిళ్ళ కోసం (మ్యాగజైన్లు, పత్రికల కోసం) వాడేవి, లాండ్రీ బ్యాగులు, మొక్కలు, పువ్వుల్ని రవాణా చేసేవి.. ఈ నిషేదం నుంచి మినహాయింపు పొందాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







