అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వం వార్షిక నివేదిక
- June 03, 2022
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ మతస్వేచ్ఛపై వార్షిక నివేదికను రిలీజ్ చేసింది. 2021లో ఇండియాలో మైనార్టీలపై ఏడాదంతా దాడి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆ రిపోర్ట్లో వెల్లడించారు. హత్యలు, దాడులు, బెదిరింపు ఘటనలు జరిగినట్లు ఆ నివేదికలో రాశారు. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ రిపోర్ట్ను రిలీజ్ చేశారు. గోవులను తరలిస్తున్నవారిపై జరగుతున్న దాడులను తన రిపోర్ట్లో అమెరికా ఖండించింది. మత స్వేచ్ఛపై అమెరికా ఇచ్చిన రిపోర్ట్ను గతంలోనూ ఇండియా తిరస్కరించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







