స్పైస్ జెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు పెంపు
- April 08, 2016
ప్రముఖ చవక ధరల విమాన యాన సంస్థ స్పైస్ జెట్ టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్ని పెంచింది. దేశీయ టికెట్ని రద్దు చేసుకుంటే రూ.2,250, అంతర్జాతీయ టికెట్ రద్దు చేసుకుంటే రూ.2,500 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయని చెప్పింది. ఏప్రిల్ 7 నుంచీ ఈ పెంచిన ఛార్జీలు అమలులోకి వస్తాయని తెలిపింది.గతంలో ఈ ఛార్జీలు దేశీయ విమాన టికెట్ రద్దు చేసుకుంటే రూ.1,899గా, అంతర్జాతీయ టికెట్ రద్దు చేసుకుంటే రూ.2,349గా ఉండేవి. ఇప్పుడు ఛార్జీల పెంపుతో పై విధంగా మారాయి. ఇండిగోతోపాటు పలు విమాన యాన సంస్థలు గత ఫిబ్రవరిలోనే క్యాన్సిలేషన్ ఛార్జీల్ని పెంచాయి. ఇప్పుడు స్పైస్ జెట్ కూడా వాటి సరసన చేరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







