వైభవంగా ఐపిఎల్-9 ఆరంభోత్సవం
- April 08, 2016
ఐపీఎల్-9 సీజన్ ఆరంభ వేడుకలు ముంబయిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన వేదికపై బాలీవుడ్ తార జాక్వలిన్ ఫెర్నాండెజ్ తొలుత నృత్యం చేసి అభిమానుల్ని అలరించారు. అనంతరం వేదికపైకి ఐపీఎల్లోని ఎనిమిది జట్ల కెప్టెన్లను రవిశాస్త్రి ఆహ్వానించారు. టోర్నీలో తొలి మ్యాచ్ వాంఖడే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ మధ్య శనివారం రాత్రి 8గంటలకు జరగనుంది. మొత్తం 60 మ్యాచ్లు జరగనున్న ఈ టోర్నీ మే 29న ఫైనల్తో ముగియనుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







