భారత మహిళల హాకీ జట్టుకు ఊరట ..
- April 09, 2016
హాక్స్ బే కప్లో భారత మహిళల హాకీ జట్టుకు ఊరట లభించింది. శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ 1-0 గోల్ తేడాతో కెనడాపై విజయం సాధించింది. ఈ టోర్నీలో టీమిండియాకిదే తొలి విజయం. టోర్నమెంట్లో విజయం కోసం తపిస్తోన్న భారత్కు ఈ మ్యాచ్లో లిలిమా మింజ్ గట్టెక్కించింది.43వ నిమిషంలో లిలిమా మింజ్ చేసిన గోల్తో భారత్ ఖాతా తెరిచింది. తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీ కార్నర్లను ఇరుజట్లు గోల్స్గా మలచ లేకపోయాయి. తదుపరి 5,6 స్థానాల కోసం ఆదివారం జరుగనున్న వర్గీకరణ మ్యాచ్లో భారత్... ఐర్లాండ్తో తలపడనుంది.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









