భారత మహిళల హాకీ జట్టుకు ఊరట ..
- April 09, 2016
హాక్స్ బే కప్లో భారత మహిళల హాకీ జట్టుకు ఊరట లభించింది. శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ 1-0 గోల్ తేడాతో కెనడాపై విజయం సాధించింది. ఈ టోర్నీలో టీమిండియాకిదే తొలి విజయం. టోర్నమెంట్లో విజయం కోసం తపిస్తోన్న భారత్కు ఈ మ్యాచ్లో లిలిమా మింజ్ గట్టెక్కించింది.43వ నిమిషంలో లిలిమా మింజ్ చేసిన గోల్తో భారత్ ఖాతా తెరిచింది. తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీ కార్నర్లను ఇరుజట్లు గోల్స్గా మలచ లేకపోయాయి. తదుపరి 5,6 స్థానాల కోసం ఆదివారం జరుగనున్న వర్గీకరణ మ్యాచ్లో భారత్... ఐర్లాండ్తో తలపడనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







