పీసీఆర్ ఫోర్జరీ: ముగ్గురు వ్యక్తులకు ఆరు నెలల జైలు
- June 22, 2022బహ్రెయిన్: హై అప్పీల్స్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. ఓ పురుషుడు, ముగ్గురు మహిళలు ఈ కేసులో దోషులుగా తేలారు. సౌదీ అరేబియాకి వెళ్ళేందుకోసం పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ని నిందితులు ఫోర్జరీ చేసినట్లు అధికారులు తెలిపారు. కింగ్ ఫహాద్ కాజ్వే మీదుగా వీరు వెళ్ళేందుకుగాను ఫేక్ సర్టిఫికెట్లను నిందితులు సిద్ధం చేసుకున్నారు. సర్టిఫికెట్లలోని బార్ కోడ్ స్కాన్ చేయడంతో నిందితుల ఫోర్జరీ వ్యవహారం బయటపడింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్