పీసీఆర్ ఫోర్జరీ: ముగ్గురు వ్యక్తులకు ఆరు నెలల జైలు
- June 22, 2022
బహ్రెయిన్: హై అప్పీల్స్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. ఓ పురుషుడు, ముగ్గురు మహిళలు ఈ కేసులో దోషులుగా తేలారు. సౌదీ అరేబియాకి వెళ్ళేందుకోసం పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ని నిందితులు ఫోర్జరీ చేసినట్లు అధికారులు తెలిపారు. కింగ్ ఫహాద్ కాజ్వే మీదుగా వీరు వెళ్ళేందుకుగాను ఫేక్ సర్టిఫికెట్లను నిందితులు సిద్ధం చేసుకున్నారు. సర్టిఫికెట్లలోని బార్ కోడ్ స్కాన్ చేయడంతో నిందితుల ఫోర్జరీ వ్యవహారం బయటపడింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







