పీసీఆర్ ఫోర్జరీ: ముగ్గురు వ్యక్తులకు ఆరు నెలల జైలు
- June 22, 2022
బహ్రెయిన్: హై అప్పీల్స్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. ఓ పురుషుడు, ముగ్గురు మహిళలు ఈ కేసులో దోషులుగా తేలారు. సౌదీ అరేబియాకి వెళ్ళేందుకోసం పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ని నిందితులు ఫోర్జరీ చేసినట్లు అధికారులు తెలిపారు. కింగ్ ఫహాద్ కాజ్వే మీదుగా వీరు వెళ్ళేందుకుగాను ఫేక్ సర్టిఫికెట్లను నిందితులు సిద్ధం చేసుకున్నారు. సర్టిఫికెట్లలోని బార్ కోడ్ స్కాన్ చేయడంతో నిందితుల ఫోర్జరీ వ్యవహారం బయటపడింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









