బోటు మునక: ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
- June 22, 2022మస్కట్: పది మందితో వెళుతోన్న చక్కబోటు మునిగిపోవడంతో, ఇద్దరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన దోఫార్ గవర్నరేటులోని విలాయత్ ఆఫ్ తాకా తీరంలో జరిగిందని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది. ఈ మేరకు సిడిఎఎ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 10 మంది ఆసియా జాతీయులు బోటులో వెళుతుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. బోటులో కొన్ని వాహనాలు కూడా వున్నట్లు గుర్తించారు. మొత్తం 8 మందిని ఈ బోటు మునక ఘటన నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం