బోటు మునక: ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
- June 22, 2022
మస్కట్: పది మందితో వెళుతోన్న చక్కబోటు మునిగిపోవడంతో, ఇద్దరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన దోఫార్ గవర్నరేటులోని విలాయత్ ఆఫ్ తాకా తీరంలో జరిగిందని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది. ఈ మేరకు సిడిఎఎ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 10 మంది ఆసియా జాతీయులు బోటులో వెళుతుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. బోటులో కొన్ని వాహనాలు కూడా వున్నట్లు గుర్తించారు. మొత్తం 8 మందిని ఈ బోటు మునక ఘటన నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







