పేద కాపులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి-పద్మనాభం
- April 10, 2016
వెనుకబడిన కాపు సామాజిక వర్గంలో పేదలకు మాత్రమే తాము రిజర్వేషన్లు కోరుతున్నామని కాపునేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. పరీక్షల దృష్ట్యా తన దీక్ష వాయిదా వేసుకున్నానని, ఆ నిర్ణయంలో వెనుకకు పోలేదని తేల్చిచెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









