పేద కాపులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి-పద్మనాభం

- April 10, 2016 , by Maagulf
పేద కాపులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి-పద్మనాభం

 

వెనుకబడిన కాపు సామాజిక వర్గంలో పేదలకు మాత్రమే తాము రిజర్వేషన్లు కోరుతున్నామని కాపునేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. పరీక్షల దృష్ట్యా తన దీక్ష వాయిదా వేసుకున్నానని, ఆ నిర్ణయంలో వెనుకకు పోలేదని తేల్చిచెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com