తెలుగుదేశం పార్టీలోకి జ్యోతుల వెంకటఅప్పారావు..
- April 11, 2016
తెలుగుదేశం పార్టీలోకి చేరే వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా తూర్పుగోదావరి జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల వెంకటఅప్పారావు(నెహ్రూ)సైకిలెక్కారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావుతో కలిసి జ్యోతుల నెహ్రూ విజయవాడలోని ఏ1కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







