తెలుగుదేశం పార్టీలోకి జ్యోతుల వెంకటఅప్పారావు..

- April 11, 2016 , by Maagulf
తెలుగుదేశం పార్టీలోకి జ్యోతుల వెంకటఅప్పారావు..

 తెలుగుదేశం పార్టీలోకి చేరే వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా తూర్పుగోదావరి జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల వెంకటఅప్పారావు(నెహ్రూ)సైకిలెక్కారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావుతో కలిసి జ్యోతుల నెహ్రూ విజయవాడలోని ఏ1కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com