అల్ సవాడి బీచ్లో మునిగి ప్రవాసుడు మృతి
- July 11, 2022
మస్కట్: అల్ సవాడి బీచ్ ప్రాంతంలో ఆదివారం ఓ ప్రవాసుడు నీటిలో మునిగి మృతి చెందాడని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది. సౌత్ అల్ బతినా గవర్నరేట్లోని ల్ సవాడి బీచ్ ప్రాంతంలో సముద్రంలో ముగ్గురు వ్యక్తులు మునిగిపోయారనే సమచారం అందిందన్నారు. సమాచారం అందగానే సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్లోని రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొన్నాయని... ఈ క్రమంలో బాధితులను కాపాడామని, అప్పటికే ఓ వ్యక్తి మృతిచెందాడని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







