అల్ సవాడి బీచ్లో మునిగి ప్రవాసుడు మృతి
- July 11, 2022
మస్కట్: అల్ సవాడి బీచ్ ప్రాంతంలో ఆదివారం ఓ ప్రవాసుడు నీటిలో మునిగి మృతి చెందాడని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది. సౌత్ అల్ బతినా గవర్నరేట్లోని ల్ సవాడి బీచ్ ప్రాంతంలో సముద్రంలో ముగ్గురు వ్యక్తులు మునిగిపోయారనే సమచారం అందిందన్నారు. సమాచారం అందగానే సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్లోని రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొన్నాయని... ఈ క్రమంలో బాధితులను కాపాడామని, అప్పటికే ఓ వ్యక్తి మృతిచెందాడని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









