పులుల సంరక్షణకు రూ.380 కోట్లు కేటాయించిన మోడీ
- April 12, 2016
పులుల సంరక్షణకు బడ్జెట్లో రూ.380 కోట్లు కేటాయించినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న థర్డ్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ ఆసియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకో సిస్టమ్తో పులుల సంరక్షణ చేపట్టినట్లు తెలిపారు. దేశంలో పులుల సంరక్షణలో ట్రాక్ రికార్డు చాలా బాగుందన్నారు. పులులను కాపాడేందుకు కృషి చేస్తున్న గ్లోబల్ టైగర్ ఫోరంను ఈ సందర్భంగా మోడీ అభినందించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









