పులుల సంరక్షణకు రూ.380 కోట్లు కేటాయించిన మోడీ
- April 12, 2016
పులుల సంరక్షణకు బడ్జెట్లో రూ.380 కోట్లు కేటాయించినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న థర్డ్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ ఆసియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకో సిస్టమ్తో పులుల సంరక్షణ చేపట్టినట్లు తెలిపారు. దేశంలో పులుల సంరక్షణలో ట్రాక్ రికార్డు చాలా బాగుందన్నారు. పులులను కాపాడేందుకు కృషి చేస్తున్న గ్లోబల్ టైగర్ ఫోరంను ఈ సందర్భంగా మోడీ అభినందించారు.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









