మద్యం మత్తులో డ్రైవింగ్.. కారును ఢీకొట్టి.. వ్యక్తి మృతి
- July 14, 2022
బహ్రెయిన్: మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ ఓ వ్యక్తి మృతికి కారణమైన వ్యక్తి అప్పీల్ను కాసేషన్ కోర్టు తిరస్కరించింది. కోర్టు అతనిపై విధించిన BD2,000 జరిమానాను ధృవీకరించింది. అతను జైలు శిక్షను పూర్తి చేసిన తర్వాత అతనిని బహిష్కరించాలని కూడా ఆదేశించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ప్రమాదానికి కారణమై.. ఒక వ్యక్తి మృతికి కారణమైనట్లు సదరు వ్యక్తిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు నమోదు చేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న జిసిసి జాతీయుడు ఫోన్లో మాట్లాడుతూ.. తన వాహనాన్ని గంటకు 160 కిమీ వేగంతో పబ్లిక్ రోడ్డుపై నడిపి మరో కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్ (బహ్రెయిన్ దేశస్థుడు) అక్కడికక్కడే మరణించాడు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







