ఈద్ అల్-అదా.. అక్రమ కచేరీ నిర్వాహకులపై చర్యలు
- July 14, 2022
కువైట్: బహిరంగ ప్రదేశాల్లో సంగీత కచేరీలు నిర్వహించి చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈద్ అల్-అదా రెండవ రోజున ఒక హోటల్లో జరిగిన సంగీత కచేరీ నిర్వహణపై సమాచారం అందగానే సదరు సంస్థపై వెంటనే అవసరమైన చర్యలు తీసుకుందని సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్వర్ మురాద్ వెల్లడించారు. ఎంపీ అహ్మద్ ముతీ మాట్లాడుతూ.. ఇస్లామిక్ చట్టానికి విరుద్ధంగా సంగీత కచేరీని నిర్వహించడంపై సమాచార మంత్రికి సమాచారం అందించామని, నిర్వాహక సంస్థ లైసెన్స్ ను రద్దు అయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







