ఒమన్ లో తెరవబడిన పర్యాటక ప్రదేశాలు
- July 14, 2022
మస్కట్: ఈద్ అల్ అధా సందర్భంగా మూసివేసిన పర్యాటక ప్రదేశాలను తిరిగి పునః ప్రారంభం చేయడం జరిగింది.దోఫార్ ప్రావిన్స్ లోని పర్యాటక ప్రాంతాలను సందర్శకుల కోసం ఈరోజు తెరిచినట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది.
పర్యాటకుల సందర్శన కోసం దొఫార్ ప్రావిన్స్ లో మూసేసిన పర్యాటక ప్రాంతాలను తెరవడం జరిగింది, అన్ని శాఖల సమ్వయంతో ఆయా ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటామని మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







