ఒమన్ లో తెరవబడిన పర్యాటక ప్రదేశాలు
- July 14, 2022
మస్కట్: ఈద్ అల్ అధా సందర్భంగా మూసివేసిన పర్యాటక ప్రదేశాలను తిరిగి పునః ప్రారంభం చేయడం జరిగింది.దోఫార్ ప్రావిన్స్ లోని పర్యాటక ప్రాంతాలను సందర్శకుల కోసం ఈరోజు తెరిచినట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది.
పర్యాటకుల సందర్శన కోసం దొఫార్ ప్రావిన్స్ లో మూసేసిన పర్యాటక ప్రాంతాలను తెరవడం జరిగింది, అన్ని శాఖల సమ్వయంతో ఆయా ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటామని మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









