ఒమన్ లో తెరవబడిన పర్యాటక ప్రదేశాలు
- July 14, 2022
మస్కట్: ఈద్ అల్ అధా సందర్భంగా మూసివేసిన పర్యాటక ప్రదేశాలను తిరిగి పునః ప్రారంభం చేయడం జరిగింది.దోఫార్ ప్రావిన్స్ లోని పర్యాటక ప్రాంతాలను సందర్శకుల కోసం ఈరోజు తెరిచినట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది.
పర్యాటకుల సందర్శన కోసం దొఫార్ ప్రావిన్స్ లో మూసేసిన పర్యాటక ప్రాంతాలను తెరవడం జరిగింది, అన్ని శాఖల సమ్వయంతో ఆయా ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటామని మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







