జూలై 30 నుండి ప్రారంభం కానున్న నూతన ఉమ్రా కాలం
- July 14, 2022
జెడ్డా: ఈ నెల జూలై 30 నుండి నూతన ఉమ్రా కాలం ప్రారంభం కానున్నట్లు హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వశాఖ అధికారికంగా తెలిపింది.
సంప్రదాయంగా ఉమ్రా ఆచారాలను ప్రాఫిట్ మహ్మద్ మసీదులో పాటించేందుకు వచ్చే ప్రయాణికుల కోసం వీసా జారీ చేయడం జరుగుతుందని పత్రికా ప్రకటన ద్వారా అధికారిక సమాచారం అందించడం జరిగింది.వీసా కోసం ఈ కింది లింక్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి .
https://haj. gov.sa/ar/InternalPages/Umrah
ఈ వీసా కోసం దేశీయ యాత్రికుల కోసం ఈత్మర్నా (Eatmarna) పత్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆరోగ్యానికి సబంధించిన ధృవీకరణ పత్రాలను జోడించి అధికారులకు సమర్పించాలి.
విదేశీయుల కోసం అయితే ఈ కింది లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://umralicense.haj.gov.sa
ఈ వేడుక కోసం వచ్చే వారు కావాల్సిన పలు ధృవీకరణ పత్రాలను తమతో పాటు తీసుకొని రావాలని మంత్రిత్వశాఖ తెలిపింది.ప్రయాణికుల కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సైతం పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









