జూలై 30 నుండి ప్రారంభం కానున్న నూతన ఉమ్రా కాలం
- July 14, 2022
జెడ్డా: ఈ నెల జూలై 30 నుండి నూతన ఉమ్రా కాలం ప్రారంభం కానున్నట్లు హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వశాఖ అధికారికంగా తెలిపింది.
సంప్రదాయంగా ఉమ్రా ఆచారాలను ప్రాఫిట్ మహ్మద్ మసీదులో పాటించేందుకు వచ్చే ప్రయాణికుల కోసం వీసా జారీ చేయడం జరుగుతుందని పత్రికా ప్రకటన ద్వారా అధికారిక సమాచారం అందించడం జరిగింది.వీసా కోసం ఈ కింది లింక్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి .
https://haj. gov.sa/ar/InternalPages/Umrah
ఈ వీసా కోసం దేశీయ యాత్రికుల కోసం ఈత్మర్నా (Eatmarna) పత్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆరోగ్యానికి సబంధించిన ధృవీకరణ పత్రాలను జోడించి అధికారులకు సమర్పించాలి.
విదేశీయుల కోసం అయితే ఈ కింది లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://umralicense.haj.gov.sa
ఈ వేడుక కోసం వచ్చే వారు కావాల్సిన పలు ధృవీకరణ పత్రాలను తమతో పాటు తీసుకొని రావాలని మంత్రిత్వశాఖ తెలిపింది.ప్రయాణికుల కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సైతం పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







