జూలై 30 నుండి ప్రారంభం కానున్న నూతన ఉమ్రా కాలం
- July 14, 2022
జెడ్డా: ఈ నెల జూలై 30 నుండి నూతన ఉమ్రా కాలం ప్రారంభం కానున్నట్లు హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వశాఖ అధికారికంగా తెలిపింది.
సంప్రదాయంగా ఉమ్రా ఆచారాలను ప్రాఫిట్ మహ్మద్ మసీదులో పాటించేందుకు వచ్చే ప్రయాణికుల కోసం వీసా జారీ చేయడం జరుగుతుందని పత్రికా ప్రకటన ద్వారా అధికారిక సమాచారం అందించడం జరిగింది.వీసా కోసం ఈ కింది లింక్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి .
https://haj. gov.sa/ar/InternalPages/Umrah
ఈ వీసా కోసం దేశీయ యాత్రికుల కోసం ఈత్మర్నా (Eatmarna) పత్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆరోగ్యానికి సబంధించిన ధృవీకరణ పత్రాలను జోడించి అధికారులకు సమర్పించాలి.
విదేశీయుల కోసం అయితే ఈ కింది లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://umralicense.haj.gov.sa
ఈ వేడుక కోసం వచ్చే వారు కావాల్సిన పలు ధృవీకరణ పత్రాలను తమతో పాటు తీసుకొని రావాలని మంత్రిత్వశాఖ తెలిపింది.ప్రయాణికుల కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సైతం పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







