జూలై 30 నుండి ప్రారంభం కానున్న నూతన ఉమ్రా కాలం
- July 14, 2022
జెడ్డా: ఈ నెల జూలై 30 నుండి నూతన ఉమ్రా కాలం ప్రారంభం కానున్నట్లు హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వశాఖ అధికారికంగా తెలిపింది.
సంప్రదాయంగా ఉమ్రా ఆచారాలను ప్రాఫిట్ మహ్మద్ మసీదులో పాటించేందుకు వచ్చే ప్రయాణికుల కోసం వీసా జారీ చేయడం జరుగుతుందని పత్రికా ప్రకటన ద్వారా అధికారిక సమాచారం అందించడం జరిగింది.వీసా కోసం ఈ కింది లింక్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి .
https://haj. gov.sa/ar/InternalPages/Umrah
ఈ వీసా కోసం దేశీయ యాత్రికుల కోసం ఈత్మర్నా (Eatmarna) పత్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆరోగ్యానికి సబంధించిన ధృవీకరణ పత్రాలను జోడించి అధికారులకు సమర్పించాలి.
విదేశీయుల కోసం అయితే ఈ కింది లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://umralicense.haj.gov.sa
ఈ వేడుక కోసం వచ్చే వారు కావాల్సిన పలు ధృవీకరణ పత్రాలను తమతో పాటు తీసుకొని రావాలని మంత్రిత్వశాఖ తెలిపింది.ప్రయాణికుల కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సైతం పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







