కువైట్ ను వీడనున్న 4,000 మంది కార్మికులు
- July 17, 2022
కువైట్: 60 ఏళ్ళ పైబడిన వారికి వర్క్ పర్మిట్ పునరుద్ధరణ చేసేందుకు సంబంధిత పరిశ్రమ విముఖత చూపిస్తున్న తరుణంలో రాబోయే మూడు నెలల్లో సుమారు 4,000 మంది విదేశీ కార్మికులు దేశాన్ని వీడనున్నారు.
తక్కువ విద్యా అర్హతలు ఉన్న రెండో తరగతి కార్మికులకు వర్క్ పర్మిట్ ఇప్పించేందుకు సుమారు ఎనిమిది వందల దినార్లు ఖర్చు అవుతుందని సమాచారం. ఇంత మొత్తాన్ని వృద్ద కార్మికుల కోసం భరించేందుకు ఆయా యాజమాన్యాలు ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉండేవారు సుముఖంగా లేరని తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆయా రంగాల్లో కార్మికుల కొరత ఉండబోతున్నట్లు అధికార సమాచారం వెలువడింది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









