కువైట్ ను వీడనున్న 4,000 మంది కార్మికులు
- July 17, 2022
కువైట్: 60 ఏళ్ళ పైబడిన వారికి వర్క్ పర్మిట్ పునరుద్ధరణ చేసేందుకు సంబంధిత పరిశ్రమ విముఖత చూపిస్తున్న తరుణంలో రాబోయే మూడు నెలల్లో సుమారు 4,000 మంది విదేశీ కార్మికులు దేశాన్ని వీడనున్నారు.
తక్కువ విద్యా అర్హతలు ఉన్న రెండో తరగతి కార్మికులకు వర్క్ పర్మిట్ ఇప్పించేందుకు సుమారు ఎనిమిది వందల దినార్లు ఖర్చు అవుతుందని సమాచారం. ఇంత మొత్తాన్ని వృద్ద కార్మికుల కోసం భరించేందుకు ఆయా యాజమాన్యాలు ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉండేవారు సుముఖంగా లేరని తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆయా రంగాల్లో కార్మికుల కొరత ఉండబోతున్నట్లు అధికార సమాచారం వెలువడింది.
తాజా వార్తలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- భారత్-జపాన్ AI ఒప్పందం: టెక్ రంగంలో భారీ మార్పులు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!







