27న అబుదాబిలో ఉచిత న్యాయసహాయ శిబిరం
- June 14, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు ఏ ఈ) రాజధాని అబుదాబి లో ఈ నెల 27న ఉచిత న్యాయ సహాయ శిబిరం జరుగుతుందని షార్జాకు చెందిన ప్రవాసి కార్మిక నాయకుడు శ్రీ జనగామ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మైగ్రెంట్ ఫోరం ఇన్ ఆసియా మరియు సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రెంట్ స్టడీస్ సంస్థలు సంయుక్తంగా ఈ లీగల్ క్లినిక్ ను అబుదాబి లోని కేరళ సోషల్ సెంటర్ హాల్ లో సాయంత్రం 5 గం.లకు ఇఫ్తార్ విందుతో నిర్వహిస్తున్నారు. ప్రవాస భారతీయులు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రవాసీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
వివరాలకు శ్రీ జనగామ శ్రీనివాస్, షార్జా మొబైల్ నెం. 00971 50 5490298 లేదా
మంద భీంరెడ్డి, హైదరాబాద్ సెల్ నెం. 0091 98494 22622 కు సంప్రదించాలని ఆయన సూచించారు.
--యం.భీంరెడ్డి(హైదరాబాద్)
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







