'డిడియఫ్' లో భారీ బహుమతులు గెలుచుకొన్న భారతీయులు
- June 14, 2015
ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ వారు ప్రకటించిన రెండు భారీ బహుమతులు లభించాయి.దుబాయ్లో ఉంటున్న బిజుకుమార్ రాజన్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియ నీర్ టిెక్కట్కు డ్రాలో బహుమతి లభించింది.దీంతో ఆయన లక్షాధికారి అయి పోయారు. లతా యానీ జార్జి అనే భారత సంతతి మహిళ ఇదే డ్రాలో అత్యాధునికమైన డ్యుకాటీ సూపర్ బైక్ను గెలుచుకున్నారు.1999 జూన్లో ప్రారంభించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్ డ్రాలో ఇప్పటి దాకా మొత్తం 89 మంది భారతీయులు బహుమతులు గెలుచుకున్నారు.తాజాగా ఈ డ్రాలో గెలుపొంది లక్షాధికారి అయిపోయిన రాజన్ 2008 నుంచీ తన కుటుంబంతో సహా దుబాయ్లో నివసిస్తున్నారు.
సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







