Dhs 80,000 విలువైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల చోరీ.. ఐదుగురుకి జైలు శిక్ష
- July 22, 2022
దుబాయ్: Dhs 80,000 విలువైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల చోరీ కేసులో దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఐదుగురు ఆసియా వ్యక్తులకు జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 3 నెలల జైలు శిక్ష వేసింది. ఒక ఆసియా డ్రైవర్కు చెందిన వాహనం నుండి 6,000 దిర్హాంతో పాటు 19 బాక్సుల ఎలక్ట్రానిక్ సిగరెట్లను దొంగిలించినందుకు వారికి ఈ శిక్షలను కోర్టు ఖరారు చేసింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత దోషులను దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ సంఘటన గత మార్చిలో చోటు చేసుకుంది. డ్రైవర్ ఫిర్యాదు మేరకు సీఐడీ బృందం విచారణ చేపట్టి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది. చోరీకి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని, వాటిలో ఒకటి రెండు వాహనాల ద్వారా దొంగిలించిన వస్తువులను రవాణా చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం
- ఈనెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..
- వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్లో భారీ మార్పులు
- ఏప్రిల్ నుండి ఫేస్బుక్ మెసెంజర్ క్లోజ్..!!
- గాజా శాంతి, పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ..!!
- హోం బేస్డ్ గ్రోసరీ స్టోర్లు మూసివేత..!!
- రద్దీ నివారణకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..!!
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?









