చేనేత కార్మికులకు రుణమాఫీ త్వరలో...
- April 13, 2016త్వరలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ రోజు బీసీ సంక్షేమం, యువజన, ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయం పది శాతం పెరిగిందని అన్నారు. సరిహద్దుల్లో కల్తీ మద్యం అరికట్టడం వల్ల ఆదాయం పెంచుకుంటామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామని, 25వేల మంది లబ్దిదారులను గుర్తించి రూ.110 కోట్లు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!









