125 అడుగుల అంబేద్కర్ సైకిత శిల్పం : విశాఖ
- April 13, 2016
బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ సైకిత శిల్పానికి మంత్రి గంటా శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా సైకిల్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు 6 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. అమరావతిలో 15 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంట తెలిపారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







