125 అడుగుల అంబేద్కర్ సైకిత శిల్పం : విశాఖ
- April 13, 2016
బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ సైకిత శిల్పానికి మంత్రి గంటా శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా సైకిల్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు 6 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. అమరావతిలో 15 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంట తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









