125 అడుగుల అంబేద్కర్ సైకిత శిల్పం : విశాఖ
- April 13, 2016
బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ సైకిత శిల్పానికి మంత్రి గంటా శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా సైకిల్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు 6 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. అమరావతిలో 15 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంట తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







