పశువుల చోరీకి పాల్పడిన నలుగురు అరెస్టు
- July 23, 2022
మస్కట్: సువైఖ్లోని విలాయత్లోని పొలాల నుండి పశువులను దొంగిలించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశువులను దొంగిలించిన ఆరోపణలపై నలుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమాండ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









