శంషాబాద్ విమానాశ్రయంలో రూ.కోటిన్నర విదేశీ నగదు స్వాధీనం
- April 13, 2016
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద రూ.కోటిన్నర విలువ గల ఆస్ట్రేలియా డాలర్లు, సౌదీ రియాల్స్ గుర్తించి పట్టుకున్నారు. సదరు వ్యక్తి ప్లాస్టిక్ జార్ చుట్టూ కరెన్సీ పెట్టుకుని వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







