శంషాబాద్ విమానాశ్రయంలో రూ.కోటిన్నర విదేశీ నగదు స్వాధీనం
- April 13, 2016
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద రూ.కోటిన్నర విలువ గల ఆస్ట్రేలియా డాలర్లు, సౌదీ రియాల్స్ గుర్తించి పట్టుకున్నారు. సదరు వ్యక్తి ప్లాస్టిక్ జార్ చుట్టూ కరెన్సీ పెట్టుకుని వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









