వర్షాలలో చిక్కుకు పోయిన 870 మందిని రక్షించారు
- July 29, 2022
యూఏఈ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల అనేక ప్రమాదాలలో చిక్కుకున్న 870 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ ఆలీ సలెం అల్ తునాజీ మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రమాదాల్లో చిక్కుకున్న 3,879 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కోన్నారు.
తాజా వార్తలు
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం
- తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటు పై కేటీఆర్ స్పందన
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!









