వర్షాలలో చిక్కుకు పోయిన 870 మందిని రక్షించారు
- July 29, 2022
యూఏఈ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల అనేక ప్రమాదాలలో చిక్కుకున్న 870 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ ఆలీ సలెం అల్ తునాజీ మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రమాదాల్లో చిక్కుకున్న 3,879 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కోన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







