వర్షాలలో చిక్కుకు పోయిన 870 మందిని రక్షించారు
- July 29, 2022
యూఏఈ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల అనేక ప్రమాదాలలో చిక్కుకున్న 870 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ ఆలీ సలెం అల్ తునాజీ మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రమాదాల్లో చిక్కుకున్న 3,879 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కోన్నారు.
తాజా వార్తలు
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన







