వర్షాలలో చిక్కుకు పోయిన 870 మందిని రక్షించారు
- July 29, 2022
యూఏఈ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల అనేక ప్రమాదాలలో చిక్కుకున్న 870 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ ఆలీ సలెం అల్ తునాజీ మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రమాదాల్లో చిక్కుకున్న 3,879 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కోన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







