శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
- July 30, 2022
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి హైదరాబాద్ విమానంలో వచ్చిన ప్రయాణికుని వద్ద కిలోకి పైగా అక్రమ బంగారం గుర్తించిన కస్టమ్స్ అధికారులు.నిందితుడు బంగారాన్ని పేస్ట్ గా మార్చి క్యాప్సిల్స్ రూపంలో శరీరం అంతర్భాగంలో దాచుకున్నాడు.
అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన అతనిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు కస్టమ్స్ అధికారులు. బంగారం వెలికి తీసిన అధికారులకు 1102 గ్రాముల బంగారం పట్టుబడింది.పట్టుబడ్డ బంగారం విలువ షుమారు 54 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.బంగారం స్వాధీనం చేసుకుని నిందితుని విచారణ చేస్తున్నారు.
--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
_1659171200.jpg)
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









