శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
- July 30, 2022
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి హైదరాబాద్ విమానంలో వచ్చిన ప్రయాణికుని వద్ద కిలోకి పైగా అక్రమ బంగారం గుర్తించిన కస్టమ్స్ అధికారులు.నిందితుడు బంగారాన్ని పేస్ట్ గా మార్చి క్యాప్సిల్స్ రూపంలో శరీరం అంతర్భాగంలో దాచుకున్నాడు.
అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన అతనిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు కస్టమ్స్ అధికారులు. బంగారం వెలికి తీసిన అధికారులకు 1102 గ్రాముల బంగారం పట్టుబడింది.పట్టుబడ్డ బంగారం విలువ షుమారు 54 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.బంగారం స్వాధీనం చేసుకుని నిందితుని విచారణ చేస్తున్నారు.
--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
_1659171200.jpg)
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







