విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ: ఎవరికి తగలాలో వాళ్లకే తగిలిందిగా.!
- August 01, 2022
టాలీవుడ్ ముచ్చటైన జంటగా పాపులర్ అయిన చై శామ్, విడాకుల తర్వాత కూడా చాలా సెన్సేషనల్ అయిన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకుని నెలలు గడుస్తున్నా, ఈ ఇష్యూపై రగడ కొనసాగుతూనే వుంది. చై కామ్గా వున్నా, సమంత కెలుకుతూనే వుంది.
ఇదిలా వుంటే, తాజాగా చై స్పందించాడు. విడాకులు అనేది తన పర్సనల్ ఇష్యూ. పర్సనల్ ఇష్యూస్ని బయటపెట్టడానికి నాకు ఇష్టముండదు. విడాకులు విషయంలో ఏం జరిగిందో, నాకూ, నా కుటుంబ సభ్యులకు తెలుసు. అంతకు మించి బజారుకీడ్చి రచ్చ చేయాల్సిన అవసరం నాకు లేదు.
చెప్పాల్సినదంతా ముందే చెప్పేశాం. పదే పదే ఆ విషయం గురించి రచ్చ చేసుకోవడం నాకు నచ్చదు.. సినిమాల గురించి ఎంతైనా మాట్లాడతాను. కానీ, పర్సనల్ లైఫ్కి కొన్ని లిమిట్స్ వుంటాయ్.. అని చై స్పందించాడు.
లేట్గా స్పందించినా, లేటెస్టుగా వండర్ ఫుల్ స్టేట్మెంట్స్ ఇచ్చి అదరగొట్టేశాడు నాగ చైతన్య. ఇదీ వ్యక్తిత్వం అంటే. ఎంతైనా సీనియర్ హీరో వారసుడు అనిపించుకున్నాడు.. అంటూ చైతూని నెటిజనంతో పాటూ అందరూ ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో సమంతను మరోసారి టార్గెట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







