వాడి అల్-హుకైన్లో మునిగి వ్యక్తి మృతి
- August 10, 2022
మస్కట్: భారీ వర్షాల నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరినా కొందరు పట్టించుకోవడం లేదని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ పేర్కొంది. తాజాగా రుస్తాక్లోని వాడి అల్-హుకైన్లో ఒక వ్యక్తి మునిగి చనిపోయాడని వెల్లడించింది. సౌత్ అల్ బతినా గవర్నరేట్లో రుస్తాక్లోని విలాయత్లోని వాడి అల్ హొకైన్ ప్రవాహంలో ఒక వ్యక్తి మునిగిపోయాడని సమాచారం అందడంతో సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్లోని రెస్క్యూ టీమ్లు స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని రక్షించి ఆస్పత్రికి తరలించారని వివరించింది. కానీ ఆస్పత్రికి చేరేలోపే బాధితుడు మృతిచెందాడని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







