కూరగాయాల్లో రసాయన ఆనవాళ్లు.. 78 కంసైన్ మెంట్స్ ధ్వంసం
- August 11, 2022
దోహా: అగ్రికల్చరల్ క్వారంటైన్ చట్టం, పెస్ట్ ఇన్ఫెక్షన్ నియంత్రణను ఉల్లంఘించినందుకు జూలై నెలలో 36.68 టన్నుల బరువున్న 78 వ్యవసాయ సరుకుల కంసైన్ మెంట్లను ధ్వంసం చేసినట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని అన్ని కస్టమ్స్ పోర్టులలో దిగుమతి చేసుకున్న 84,712 టన్నుల బరువున్న 5,452 వ్యవసాయ (కూరగాయలు, నిత్యావరసర సరుకులు) కంసైన్ మెంట్లను తనిఖీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అన్ని మొక్కలు, వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావరసర సరుకులు ఫైటోసానిటరీ నిబంధనలు, అగ్రికల్చరల్ క్వారంటైన్ చట్టం, పెస్ట్ ఇన్ఫెక్షన్ నియంత్రణలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







