కూరగాయాల్లో రసాయన ఆనవాళ్లు.. 78 కంసైన్ మెంట్స్ ధ్వంసం
- August 11, 2022
దోహా: అగ్రికల్చరల్ క్వారంటైన్ చట్టం, పెస్ట్ ఇన్ఫెక్షన్ నియంత్రణను ఉల్లంఘించినందుకు జూలై నెలలో 36.68 టన్నుల బరువున్న 78 వ్యవసాయ సరుకుల కంసైన్ మెంట్లను ధ్వంసం చేసినట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని అన్ని కస్టమ్స్ పోర్టులలో దిగుమతి చేసుకున్న 84,712 టన్నుల బరువున్న 5,452 వ్యవసాయ (కూరగాయలు, నిత్యావరసర సరుకులు) కంసైన్ మెంట్లను తనిఖీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అన్ని మొక్కలు, వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావరసర సరుకులు ఫైటోసానిటరీ నిబంధనలు, అగ్రికల్చరల్ క్వారంటైన్ చట్టం, పెస్ట్ ఇన్ఫెక్షన్ నియంత్రణలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







