కూరగాయాల్లో రసాయన ఆనవాళ్లు.. 78 కంసైన్ మెంట్స్ ధ్వంసం
- August 11, 2022
దోహా: అగ్రికల్చరల్ క్వారంటైన్ చట్టం, పెస్ట్ ఇన్ఫెక్షన్ నియంత్రణను ఉల్లంఘించినందుకు జూలై నెలలో 36.68 టన్నుల బరువున్న 78 వ్యవసాయ సరుకుల కంసైన్ మెంట్లను ధ్వంసం చేసినట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని అన్ని కస్టమ్స్ పోర్టులలో దిగుమతి చేసుకున్న 84,712 టన్నుల బరువున్న 5,452 వ్యవసాయ (కూరగాయలు, నిత్యావరసర సరుకులు) కంసైన్ మెంట్లను తనిఖీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అన్ని మొక్కలు, వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావరసర సరుకులు ఫైటోసానిటరీ నిబంధనలు, అగ్రికల్చరల్ క్వారంటైన్ చట్టం, పెస్ట్ ఇన్ఫెక్షన్ నియంత్రణలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







