యూఏఈలో ఆసియా కప్.. టిక్కెట్ల విక్రయం ప్రారంభం

- August 14, 2022 , by Maagulf
యూఏఈలో ఆసియా కప్.. టిక్కెట్ల విక్రయం ప్రారంభం

యూఏఈ: యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్‌ టిక్కెట్లను ఆగస్టు 15(సోమవారం) నుంచి విక్రయించనున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకటించింది. వాస్తవానికి ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ ను భద్రతా కారణాలతో యూఏఈలో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 28న దుబాయ్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య బ్లాక్‌బస్టర్‌ మ్యాచ్ జరగనుంది. టిక్కెట్లనుhttp://platinumlist.net లో బుక్ చేసుకోవచ్చని ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com