రక్తదానం చేయాలని ప్రజలను కోరిన ప్రభుత్వం

- August 16, 2022 , by Maagulf
రక్తదానం చేయాలని ప్రజలను కోరిన ప్రభుత్వం

మస్కట్: నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు రక్తదానం చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (DBBS) కోరింది.

బ్లడ్ బ్యాంకులు నెగెటివ్ బ్లడ్ గ్రూపులను (A-, O-, B-) అందించడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. మీ బ్లడ్ గ్రూప్ నెగెటివ్ అయితే, మీ విరాళాన్ని ఆలస్యం చేయకండి మరియు రక్తం అవసరమైన వారు ఉన్నారని గుర్తుంచుకోండి అని DBBS తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com