టర్కీ: రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 32 మంది మృత్యువాత..
- August 21, 2022
ఇస్తాంబుల్: టర్కీలో రెండు బస్సులు బీభత్సం సృష్టించాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి.ఈ ప్రమాదాల్లో రెండు ప్రమాదాల్లో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు.గజియాన్ టెప్ వద్ద ఆగి ఉన్న వాహనాలపై బస్సు వేగంగా దూసుకువచ్చింది. ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీసినా ప్రయోజనం లేకపోయింది.ఈ ప్రమాదంలో ఏకంగా 16మంది చనిపోయారు.ఇదిలా ఉండగా టర్కీలోని ఓ బ్రిడ్జిలో మరో బస్సు కూడా బీభత్సం సృష్టించింది.క్షణాల్లో వాహనాలన్నీ తుక్కు తుక్క్యాయి.ఈ ప్రమాదంలో మరో 16 మంది చనిపోయారు. బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఓ అంబులెన్స్ కూడా పూర్తిగా ధ్వంసమైంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







