ఇంటర్ స్టేట్ గంజాయి ముఠాని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీస్
- August 22, 2022
హైదరాబాద్: అంతరాష్ట్ర గంజాయి ముఠాకు చెక్ పెట్టారు రాచకొండ పోలీసులు. ఒడిషా నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది ముఠాలో అయిదుగురిని అరెస్ట్ చేశామని, మరో ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు. మూడు వేలకు కిలో చొప్పున కొనుగోలు చేసి 15వేలకు అమ్ముతున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ కోటి 30 లక్షలు ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







