‘రసమయి’కి దరఖాస్తు చేసుకోండి
- June 15, 2015
యూఏఈలోని 10వ,12వ తరగతుల బోర్డు పరిక్షలు రాసిన విద్యార్థుల్లో, ప్రతిభ కనపరిచిన ఐదుగురు తెలుగు ‘బ్రిలియంట్’ స్టూడెంట్స్ని రసమయి తెలుగు సాంస్కృతిక సంస్థ అకడమిక్ ఎక్స్లెన్స్ అవార్డ్ మరియు రివార్డ్తో సత్కరించనుంది. దీనికోసం విద్యార్థులు తమ మార్క్స్, కాంటాక్ట్ డిటెయిల్స్తో ‘[email protected]’ను సంప్రదించగలరు. చివరి తేదీ జూన్ 22, 2015. ఇద్దరు కంటే ఎక్కువమంది విజేతలుంటే, కమిటీ వారిలోంచి కొందరిని ఎంపిక చేసి సమానంగా ‘రివార్డ్’ పంచుతుంది. ఎక్స్లెన్సీ అవార్డ్ జ్యూరీ మెంబర్స్ కమిటీ ఎంపిక ఆధారంగా ఇవ్వబడుతుందని రసమయు సంస్థ జనరల్ సెక్రటరీ శ్రీమతి కృష్ణవేణి పంతాల తెలిపారు.
ఈ బృహత్ కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న జజీర ఎమిరేట్స్ పవర్ యండి శ్రీ కిషోర్ బాబు దువ్వుర్ గారికి రసమయి వారి క్రుతాభినందనలు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







