9 టన్నులకు చేరుకున్న బంగారం విక్రయం

- August 24, 2022 , by Maagulf
9 టన్నులకు చేరుకున్న బంగారం విక్రయం

కువైట్ సిటీ: ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే బంగారం విక్రయం 9 టన్నులకు చేరిందని అధికారిక సమాచారం వెలువడింది. 

గత సంవత్సరం తో పోల్చితే బంగారం మీద ప్రజల పెట్టుబడులు భారీగా పెరిగాయి. 

2022 ప్రథమార్ధంలో 23.3% లేదా 2.1 టన్నుల  బంగారు నాణేల కొనుగోలు చేయబడ్డాయి. అయితే రెడీమేడ్ ఆభరణాల మొత్తం బంగారం కొనుగోళ్లలో 76.7% లేదా 6.9 టన్నులు ఉందని అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com