బహిరంగ సభను నిర్వహించిన భారత రాయబారి
- August 28, 2022
మనామా: సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న భారతీయ కార్మికులకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ రాయబార కార్యాలయం ఎదుట 50 మంది సభ్యులతో కూడిన బహిరంగ సభను నిర్వహించారు.
దేశ్యాప్తంగా పలు కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులు సమస్యలను పరిష్కరించడంలో మరియు చేయని తప్పుకు వారు అనుభవిస్తున్న జైలు శిక్ష నుండి బయటపడేందుకు సహకరించిన కార్మిక మంత్రిత్వ శాఖ మరియు లమ్రా, ఇమ్మిగ్రేషన్ అధికారులకు భారత రాయబారి కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో ఉన్న భారతీయుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాయబారి పీయూష్ శ్రీవాస్తవ కు ఈ సందర్బగా అక్కడి భారతీయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







