బహిరంగ సభను నిర్వహించిన భారత రాయబారి
- August 28, 2022
మనామా: సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న భారతీయ కార్మికులకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ రాయబార కార్యాలయం ఎదుట 50 మంది సభ్యులతో కూడిన బహిరంగ సభను నిర్వహించారు.
దేశ్యాప్తంగా పలు కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులు సమస్యలను పరిష్కరించడంలో మరియు చేయని తప్పుకు వారు అనుభవిస్తున్న జైలు శిక్ష నుండి బయటపడేందుకు సహకరించిన కార్మిక మంత్రిత్వ శాఖ మరియు లమ్రా, ఇమ్మిగ్రేషన్ అధికారులకు భారత రాయబారి కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో ఉన్న భారతీయుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాయబారి పీయూష్ శ్రీవాస్తవ కు ఈ సందర్బగా అక్కడి భారతీయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







