బహిరంగ సభను నిర్వహించిన భారత రాయబారి

- August 28, 2022 , by Maagulf
బహిరంగ సభను నిర్వహించిన భారత రాయబారి

మనామా: సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న భారతీయ  కార్మికులకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ రాయబార కార్యాలయం ఎదుట 50 మంది సభ్యులతో కూడిన బహిరంగ సభను నిర్వహించారు. 

దేశ్యాప్తంగా పలు కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులు సమస్యలను పరిష్కరించడంలో మరియు చేయని తప్పుకు వారు అనుభవిస్తున్న జైలు శిక్ష నుండి బయటపడేందుకు సహకరించిన కార్మిక మంత్రిత్వ శాఖ మరియు లమ్రా, ఇమ్మిగ్రేషన్ అధికారులకు భారత రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. 
 
దేశంలో ఉన్న భారతీయుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాయబారి పీయూష్ శ్రీవాస్తవ కు ఈ సందర్బగా అక్కడి భారతీయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com