భారత రాయబారిని రిసీవ్ చేసుకున్న చమురు మంత్రి
- August 30, 2022
మనామా: చమురు మరియు పర్యావరణ మంత్రి మరియు వాతావరణ వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మహ్మద్ బిన్ ముబారక్ బిన్ డైనా బహ్రెయిన్లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ్ను రిసీవ్ చేసుకున్నారు.
బహ్రెయిన్-భారతీయ సంబంధాలు మరియు ఇరు దేశాల మైత్రి అభివృద్ధిని మంత్రి కొనియాడారు, వాటిని మెరుగుపరచడంలో రాయబారి కృషిని ప్రశంసించారు.
ఈ సమావేశంలో చమురు మరియు పర్యావరణానికి సంబంధించిన అంశాలు మరియు రెండు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడం గురించి చర్చించారు.
బహ్రెయిన్ అభివృద్ధి ప్రక్రియలో చేస్తున్న ప్రయత్నాలలో విజయం సాధించాలని రాయబారి ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







