భారత రాయబారిని రిసీవ్ చేసుకున్న చమురు మంత్రి
- August 30, 2022
మనామా: చమురు మరియు పర్యావరణ మంత్రి మరియు వాతావరణ వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మహ్మద్ బిన్ ముబారక్ బిన్ డైనా బహ్రెయిన్లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ్ను రిసీవ్ చేసుకున్నారు.
బహ్రెయిన్-భారతీయ సంబంధాలు మరియు ఇరు దేశాల మైత్రి అభివృద్ధిని మంత్రి కొనియాడారు, వాటిని మెరుగుపరచడంలో రాయబారి కృషిని ప్రశంసించారు.
ఈ సమావేశంలో చమురు మరియు పర్యావరణానికి సంబంధించిన అంశాలు మరియు రెండు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడం గురించి చర్చించారు.
బహ్రెయిన్ అభివృద్ధి ప్రక్రియలో చేస్తున్న ప్రయత్నాలలో విజయం సాధించాలని రాయబారి ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







