జపాన్లో రోజుల్లో రెండు భారీ భూకంపాలు
- April 16, 2016
: జపాన్లో రెండ్రోజుల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి మృతుల సంఖ్య 41కు పెరిగింది. 1500 మంది గాయపడ్డారు. క్యుషు ద్వీపంలోని కుమమొటో ప్రాంతాన్ని శనివారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం) 1.30 నిముషాలకు మరో భూకంపం కుదిపేసింది. 32 మందికి మరణించారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.అనేక ప్రాంతాల్లో ప్రజలు సజీవ సమాధి అయినట్లు తెలిపారు. కొండచరియల దెబ్బకు కుమమొటోలో ఇళ్లు, రోడ్లు, రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. వేలాది టన్నుల బురద పేరుకుపోయింది. భారీవర్షంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







