జపాన్లో రోజుల్లో రెండు భారీ భూకంపాలు
- April 16, 2016
: జపాన్లో రెండ్రోజుల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి మృతుల సంఖ్య 41కు పెరిగింది. 1500 మంది గాయపడ్డారు. క్యుషు ద్వీపంలోని కుమమొటో ప్రాంతాన్ని శనివారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం) 1.30 నిముషాలకు మరో భూకంపం కుదిపేసింది. 32 మందికి మరణించారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.అనేక ప్రాంతాల్లో ప్రజలు సజీవ సమాధి అయినట్లు తెలిపారు. కొండచరియల దెబ్బకు కుమమొటోలో ఇళ్లు, రోడ్లు, రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. వేలాది టన్నుల బురద పేరుకుపోయింది. భారీవర్షంతో సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









