'24' చిత్రం మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు...
- April 16, 2016
సూర్య, సమంత, నిత్యా మేనన్ కీలక పాత్రల్లో నటించిన '24' చిత్రం మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం సోషల్మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. సూర్య త్రిపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రాన్ని విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య చిత్రాన్ని నిర్మించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో కూడుకుంది. ఇటీవల విడుదలైన '24' చిత్రం ట్రైలర్కు విశేష స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!







