'24' చిత్రం మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు...
- April 16, 2016
సూర్య, సమంత, నిత్యా మేనన్ కీలక పాత్రల్లో నటించిన '24' చిత్రం మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం సోషల్మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. సూర్య త్రిపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రాన్ని విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య చిత్రాన్ని నిర్మించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో కూడుకుంది. ఇటీవల విడుదలైన '24' చిత్రం ట్రైలర్కు విశేష స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









