'24' చిత్రం మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు...
- April 16, 2016
సూర్య, సమంత, నిత్యా మేనన్ కీలక పాత్రల్లో నటించిన '24' చిత్రం మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం సోషల్మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. సూర్య త్రిపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రాన్ని విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య చిత్రాన్ని నిర్మించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో కూడుకుంది. ఇటీవల విడుదలైన '24' చిత్రం ట్రైలర్కు విశేష స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







