యునైటెడ్ కింగ్డమ్ను విడిచిన హిస్ మెజెస్టి సుల్తాన్
- September 21, 2022
లండన్: యునైటెడ్ కింగ్డమ్ నుంచి హిస్ మెజెస్టి సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ బయలుదేరారు. తన పర్యటనలో భాగంగా క్వీన్ ఎలిజబెత్ II మరణం పట్ల సంతాపాన్ని తెలియజేసారు. దాంతోపాటు ఎలిజబెత్ మరణం తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, నార్తర్న్ ఐర్లాండ్ కింగ్, కామన్వెల్త్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన కింగ్ చార్లెస్ IIIని అభినందించారు. దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి సయ్యద్ ఖలీద్ హిలాల్ అల్ బుసైదీ, విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీలు ఈ పర్యటనలో సుల్తాన్తో ఉన్నారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









