పశువులను దొంగిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన రాయల్ ఒమన్ పోలీసులు
- September 24, 2022
ఒమన్ : నార్త్ ఆల్ బతినా గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పశువులను దొంగలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా ఈ ఇద్దరు వ్యక్తులు విలాయత్ ఆఫ్ సువైఖ్లోని అనేక ప్రాంతాల్లో పశువులను దొంగలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందటంతో పోలీసులు నిఘా పెట్టి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









