పశువులను దొంగిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన రాయల్ ఒమన్ పోలీసులు
- September 24, 2022
ఒమన్ : నార్త్ ఆల్ బతినా గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పశువులను దొంగలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా ఈ ఇద్దరు వ్యక్తులు విలాయత్ ఆఫ్ సువైఖ్లోని అనేక ప్రాంతాల్లో పశువులను దొంగలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందటంతో పోలీసులు నిఘా పెట్టి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







