పశువులను దొంగిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన రాయల్ ఒమన్ పోలీసులు
- September 24, 2022
ఒమన్ : నార్త్ ఆల్ బతినా గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పశువులను దొంగలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా ఈ ఇద్దరు వ్యక్తులు విలాయత్ ఆఫ్ సువైఖ్లోని అనేక ప్రాంతాల్లో పశువులను దొంగలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందటంతో పోలీసులు నిఘా పెట్టి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







