కేరళలో 19వ రోజు కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
- September 26, 2022
షోరనూర్: కేరళలో పాలక్కడ్ జిల్లా షోరనూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 19వ రోజు భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారు.ఈ యాత్రలో స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోడీ ప్రభుత్వంలో సామాన్య జనం బతికే పరిస్థితి లేదని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి పేదవారి నడ్డి విరిచారని ఆరోపించారు. 2014 లో 410 రూపాయలున్న సిలిండర్ ధర… ఇప్పుడు 1200 వందలు చేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







