మత్తు పదార్థాల విక్రయం.. బహ్రెయిన్లో ముగ్గురు ఆసియన్లు అరెస్ట్
- September 29, 2022
బహ్రెయిన్: వెస్ట్ ఎకార్లోని ఓ ఫ్లాట్లో మత్తు పదార్థాలను నిల్వ చేసి విక్రయిస్తున్న 30 నుంచి 47 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు ఆసియన్లను భద్రతాధికారులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ జనరల్ మోరల్స్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ ప్రకటించింది. తమకు అందిన సమాచారంపై విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసి, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ తెలిపింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









