పుచ్చకాయల్లో యాంఫెటమైన్ మాత్రల స్మగ్లింగ్.. ఐదుగురు అరెస్ట్
- September 29, 2022
రియాద్: భారీ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ను రియాద్ భద్రతా అధికారులు అడ్డుకున్నారు. పుచ్చకాయల షిప్మెంట్లో దాచిన మొత్తం 765,000 యాంఫెటమైన్ మాత్రలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు సౌదీలు, ముగ్గురు సిరియన్లు సహా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మాదక ద్రవ్యాల నియంత్రణ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి మేజర్ ముహమ్మద్ అల్-నుజైదీ తెలిపారు. నిందితులపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!







