పుచ్చకాయల్లో యాంఫెటమైన్ మాత్రల స్మగ్లింగ్.. ఐదుగురు అరెస్ట్
- September 29, 2022
రియాద్: భారీ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ను రియాద్ భద్రతా అధికారులు అడ్డుకున్నారు. పుచ్చకాయల షిప్మెంట్లో దాచిన మొత్తం 765,000 యాంఫెటమైన్ మాత్రలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు సౌదీలు, ముగ్గురు సిరియన్లు సహా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మాదక ద్రవ్యాల నియంత్రణ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి మేజర్ ముహమ్మద్ అల్-నుజైదీ తెలిపారు. నిందితులపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించామని వెల్లడించారు.
తాజా వార్తలు
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
- UTS యాప్ సేవలు బంద్..
- మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఇక వాట్సాప్లోనే తిరుమల దర్శనం టికెట్లు..బుకింగ్ ప్రాసెస్ ఇదే!









