పుచ్చకాయల్లో యాంఫెటమైన్ మాత్రల స్మగ్లింగ్.. ఐదుగురు అరెస్ట్
- September 29, 2022
రియాద్: భారీ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ను రియాద్ భద్రతా అధికారులు అడ్డుకున్నారు. పుచ్చకాయల షిప్మెంట్లో దాచిన మొత్తం 765,000 యాంఫెటమైన్ మాత్రలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు సౌదీలు, ముగ్గురు సిరియన్లు సహా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మాదక ద్రవ్యాల నియంత్రణ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి మేజర్ ముహమ్మద్ అల్-నుజైదీ తెలిపారు. నిందితులపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించామని వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ఘోర అగ్నిప్రమాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
- షార్జాలో వాహన నంబర్ ప్లేట్ల సేకరణ సర్వీస్.. నూన్తో పోలీసుల భాగస్వామ్యం
- ఏపీ మున్సిపల్ పోరుకు సర్కార్ సిద్ధం..
- జెడ్డాలో ‘ఇండియా ఉత్సవ్’లో పాల్గొన్న కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి
- గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం
- తప్పుదారి పట్టించిన డ్రైవింగ్.. అబుదాబిలో డ్రైవర్కు 6 నెలల జైలు, Dh100,000 జరిమానా
- డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!







