నకిలీ బంగారం: వ్యక్తికి ఏడేళ్ళ జైలు
- April 18, 2016
ఆసాయికి చెందిన ఓ వలసదారుడు ఫేక్ గోల్డ్ని అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. 13 బ్రాస్లెట్స్ని ఓ షాప్లో ఎక్స్ఛేంజ్ చేసిన నిందితుడు, తన పాస్పోర్ట్నీ, తాను అమ్మిన వస్తువులకు సంబంధించిన రిసీప్ట్స్లను కూడా షాప్ యజమానికి ఇచ్చాడు. దాంతో నమ్మకం కుదిరి, ఎక్స్చేంజ్కి అంగీకరించారు. అయితే అతనిచ్చిన బంగారాన్ని పరిశీలించి చూడగా నకిలీదని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ షాప్ యాజమాన్యం. పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడ్ని పట్టుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మరో షాప్లో నకిలీ బంగారంతో 31,000 బహ్రెయినీ దినార్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో నిందితుడు చూపించిన రిసీప్ట్లు, అలాగే పాస్పోర్ట్ కూడా ఫేక్ అని తేలింది. నిందితుడికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







