నకిలీ బంగారం: వ్యక్తికి ఏడేళ్ళ జైలు
- April 18, 2016
ఆసాయికి చెందిన ఓ వలసదారుడు ఫేక్ గోల్డ్ని అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. 13 బ్రాస్లెట్స్ని ఓ షాప్లో ఎక్స్ఛేంజ్ చేసిన నిందితుడు, తన పాస్పోర్ట్నీ, తాను అమ్మిన వస్తువులకు సంబంధించిన రిసీప్ట్స్లను కూడా షాప్ యజమానికి ఇచ్చాడు. దాంతో నమ్మకం కుదిరి, ఎక్స్చేంజ్కి అంగీకరించారు. అయితే అతనిచ్చిన బంగారాన్ని పరిశీలించి చూడగా నకిలీదని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ షాప్ యాజమాన్యం. పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడ్ని పట్టుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మరో షాప్లో నకిలీ బంగారంతో 31,000 బహ్రెయినీ దినార్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో నిందితుడు చూపించిన రిసీప్ట్లు, అలాగే పాస్పోర్ట్ కూడా ఫేక్ అని తేలింది. నిందితుడికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









