ముగ్గురు వ్యక్తులు అరెస్ట్.. BD33,000 విలువైన డ్రగ్స్ స్వాధీనం
- October 30, 2022
బహ్రెయిన్: మదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను బహ్రెయిన్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి BD33,000 విలువైన షాబుతో కూడిన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అనుమానితులు ఆసియా జాతీయులని పోలీసులు తెలిపారు. నిందితులపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించిందని నార్కోటిక్స్ క్రైమ్స్ యూనిట్ హెడ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఇతర ఆధారాలతో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. తదుపరి విచారణ కోసం నిందితులను ఏడు రోజుల నిర్బంధంలో ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. నిందితుడిని క్రిమినల్ ట్రయల్కు తరలించే ప్రక్రియను పూర్తి చేస్తున్నామని ప్రాసిక్యూటర్లు వివరించారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







